ఢిల్లీ అల్లర్లపై తీవ్రంగా స్పందించిన ఇరాన్‌
టెహ్రాన్‌:  భారత రాజధాని  ఢిల్లీ లో చెలరేగిన అల్లర్లపై ఇరాన్‌ సుప్రీం లీడర్‌  అయాతుల్లా అలీ ఖమేనీ  తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారత్‌లో ముస్లింలపై ఊచకోత జరుగుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు... ‘‘భారత్‌లో జరుగుతున్న ముస్లిం నరమేధంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింల హృదయాలు ద్రవించిపోతున్నాయి. హ…
బిజీ బిజీ
బాలీవుడ్‌ ‘ఎటాక్‌’లో జాయిన్‌ అయ్యారు రకుల్‌ప్రీత్‌ సింగ్‌. జాన్‌ అబ్రహాం హీరోగా లక్ష్యరాజ్‌ దర్శకత్వంలో హిందీలో ‘ఎటాక్‌’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో జాక్వెలిన్‌  ఫెర్నాండెజ్, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. 2008లో ఢిల్లీలో జరిగిన ఓ ఉగ్రవాద దాడి ఆధారంగా ఈ సినిమ…
లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో మెరిసిన ‘రకుల్‌’
సాక్షి, ముంబై  : ప్రముఖ ఆన్‌లైన్‌ ఫాషన్‌ ఇ-రిటైలర్  అజియో.కామ్‌ లాక్మే ఫ్యాషన్ వీక్‌లో  తన ఫ్యాషన్‌ దుస్తులతో సందడి చేసింది. ముంబైలోని జియో గార్డెన్స్‌లో బుధవారం జరిగిన లాక్మే ఫ్యాషన్‌ 20వ ఎడిషన్‌లో ’లాంగ్‌ లివ్‌ బోల్డ్‌’ పేరుతో యువతీ యువకులకోసం ట్రెండీ,క్లాసీ దుస్తులను ప్రదర్శించింది. గ్లామర్‌,  స…
Image
జస్టిస్ ఫర్ దిశ పేరుతో న్యాయవాదుల దీక్ష
జస్టిస్ ఫర్ దిశ పేరుతో నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు గేట్ నెంబర్ టు వద్ద న్యాయవాదులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బాల్రాజ్ గౌడ్, ఉపాధ్యక్షులు గంపా వెంకటేశం లు మాట్లాడుతూ దిశ కేసు విషయంలో వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి నిందితుల…
నాణ్యమైన బియ్యం డోర్‌డెలివరీపై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష
అమరావతి: నాణ్యమైన బియ్యం డోర్‌డెలివరీపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష* శ్రీకాకుళంలో అమలవుతున్న పైలట్‌ ప్రాజెక్టుపై వివరాలు నివేదించిన అధికారులు నాణ్యమైన, ప్యాకేజ్డ్‌ బియ్యంపై ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్‌ బాగుందని సీఎంకు వివరించిన అధికారులు *వచ్చే ఏప్రిల్‌ నుంచి మిగిలిన అన్ని జిల్లాల్లో నాణ్యమైన, ప్యాకే…
యథేచ్చగా శంకర్‌దాదాల వైద్యం
రంగారెడ్డి, (న్యూస్ పల్స్): రంగారెడ్డి జిల్లాలో శంకర్ దాదాల వైద్యం యథేచ్చగా సాగుతున్నా జిల్లా వైద్యాధికారులు మాత్రం పట్టించుకోవడంలేదు. మరోవైపు ఎలాంటి అనుమతులు లేకుండా మెడికల్ షాపులు నిర్వహిస్తున్నారు. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండానే మెడికల్ షాపుల్లో మందులు విక్రయిస్తున్నారు. అలాగే ఆర్ఎంపీ, బీఎంప…